ఆంధ్రప్రదేశ్: గన్నవరంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ కి బలం తగ్గింది. దీంతో గన్నవరం టీడీపీదేనన్న సంకేతాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న దుట్టా రామచంద్రరావుతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. తాజా రాజకీయా పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.
గన్నవరంలో ఆసక్తికరంగా రాజకీయాలు..
Related News
Also Read