Bandi Sanjay | దేశ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే రాజకీయ నాయకులు అందరూ భారతీయ జనతా పార్టీలో చేరాలని కరీంనగర్ MP, BJP జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
దేశం యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకునే రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరాలని కరీంనగర్ MP, BJP జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపబోయే గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని అయన పేర్కొన్నారు.
Also Read | భారత్ రైస్ అమ్మకాలను ప్రారంభించిన కేంద్రమంత్రి..!