Home   »  రాజకీయం   »   MLA కృష్ణారావు సమక్షంలో BRS లో చేరిన 50 మంది కాంగ్రెస్ నాయకులు

MLA కృష్ణారావు సమక్షంలో BRS లో చేరిన 50 మంది కాంగ్రెస్ నాయకులు

schedule mounika

ఎన్ కెఎన్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Krishna Rao), కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు BRS పార్టీలో చేరారు.

బీఆర్‌ఎస్ పార్టీకి, నియోజకవర్గంపై ఉన్న దార్శనికతకు నాయకులు తమ మద్దతు, ఉత్సాహాన్ని తెలిపారు.

కూకట్‌పల్లిలో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాధవరం Krishna Rao

అంతకుముందు కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాకు చెందిన యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిర్లా మురళీకృష్ణ యాదవ్‌తో పాటు సి.నర్సింహ యాదవ్, ఆర్.కిష్టయ్య, రిషి యాదవ్, విక్రమ్, భీంరావు తదితర 50 మంది మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు చేస్తున్న అభివృద్ధిపై యువజన కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.