ప్రధానాంశాలు.
యెల్లందు : జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని రాజ్యసభ(MP Vaddiraju Ravichandra) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
యెల్లందు అసెంబ్లీ సెగ్మెంట్ ఇంచార్జిగా ఉన్న ఎంపీపీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి ఎమ్మెల్యే హరిప్రియకు ఘన స్వాగతం పలికారు.
డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు..
ఈ సందర్బంగా MP వద్దిరాజు మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను వివరించారు. డబ్బు సంచులతో వచ్చి మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు అన్నారు.
కవితకు మద్దతు తెలిపిన మహిళా నేతలందరికీ అభినందనలు :MP Vaddiraju Ravichandra
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడి విజయం సాధించారని, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడిన కవితకు మద్దతు తెలిపిన మహిళా నేతలందరికీ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యెల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మెజారిటీ ఓట్లతో విజయం సాధిస్తారని వద్దిరాజు అన్నారు.