ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు పై త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు. మంగళవారం దమ్మపేట మండలం గండుగులపల్లి లోని తుమ్మల స్వగృహంలో ములకలపల్లి మండల యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. ఈ సమావేశంలో క్యాడర్ రవితేజ, రాము, బాలాజీ, నాగరాజు జగన్, సాయి చరణ్, శీను, చీర్ల చందు, సయ్యద్ షా బాబా పాల్గొన్నారు.
పార్టీ మార్పు త్వరలో ప్రకటిస్తా..
Related News
Also Read