ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం.. YCP సర్కారుకు మధ్య తేడాను ప్రజలే చూడాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అసలైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఏ వర్గానికీ న్యాయం చేయలేదని.. రుణమాఫీ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
వైసీపీ హయాంలోనే సంక్షేమ పాలన: మంత్రి కారుమూరి
Related News
Also Read