న్యూఢిల్లీ : INDIA కూటమిని ఓడించడం BJP వల్ల కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. BJP ఓటమికి తాము బలమైన నిర్ణయాలు తీసుకున్నామని, మోదీ సర్కార్ దేశంలో కొందరికే మేలు చేస్తుందని మండిపడ్డారు. తమ కూటమితో 60 శాతం మంది ప్రజలు వున్నారని అన్నారు. సీట్ షేరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. అభివృద్ధి ప్రాతిపదికన ముందుకు సాగుతామని తాము ఒక్కటైతే BJP గెలుపు అసాధ్యమని పేర్కొన్నారు.
INDIA కూటమిని ఓడించడం BJP వల్ల కాదు: రాహుల్ గాంధీ
Related News
Also Read