తెలంగాణ: పాలేరు టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడి యోచనలో ఉన్నారు. తుమ్మలను చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోంది. తుమ్మల
కనుక పార్టీలో చేరితే పొంగులేటి సీట్ల విషయంలో సర్దుబాటు ప్రక్రియ గురించి కాంగ్రెస్ సమాలోచనలు
జరుపుతున్నట్లు తెలుస్తోంది..