ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 88.17 మీటర్లు జావలిన్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించిన భారత్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా .దీంతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టించారు. నీరజ్ తర్వాత 2వ స్థానంలో నిలిచిన పాక్ అథ్లెట్, జావలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా…!
Related News
Also Read