వెస్టిండీస్ భారత్ మధ్య ఐదో టీ 20 మ్యాచ్ మరి కొద్దిసేపట్లో జరగనుంది. సిరీస్ ఎవరిది అనేది ఇవ్వాల జరగబొయే మ్యాచ్ లో తేలనుంది. ప్రస్తుతం 2-2తో సిరీస్ని సమం చేసిన భారత్ ఇవ్వాల జరగబోయే ఆఖరి మ్యాచ్ సైతం గెలిచి ఈ సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
మరోవైపు విండీస్ కూడా ఈ మ్యాచ్లోనే భారత్ ను ఓడించి సిరీస్ దక్కించుకోవాలని ఆతృతగా ఉంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ సిరీస్ విన్నర్ ఎవరు అనేది ఆదివారం తేలనుంది.దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.