Home   »  అంతర్జాతీయంక్రీడలుజాతీయం   »   మరి కొద్దిసేపట్లో ఐదో టీ 20 మ్యాచ్‌..

మరి కొద్దిసేపట్లో ఐదో టీ 20 మ్యాచ్‌..

schedule mounika

వెస్టిండీస్ భారత్‌ మధ్య ఐదో టీ 20 మ్యాచ్‌ మరి కొద్దిసేపట్లో జరగనుంది. సిరీస్ ఎవ‌రిది అనేది ఇవ్వాల జ‌ర‌గ‌బొయే మ్యాచ్ లో తేల‌నుంది. ప్రస్తుతం 2-2తో సిరీస్‌ని స‌మం చేసిన భారత్ ఇవ్వాల జరగబోయే ఆఖ‌రి మ్యాచ్ సైతం గెలిచి ఈ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

మరోవైపు విండీస్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే భారత్ ను ఓడించి సిరీస్‌ దక్కించుకోవాలని ఆతృతగా ఉంది. ఓవరాల్‌ గా ఈ మ్యాచ్ సిరీస్ విన్న‌ర్ ఎవ‌రు అనేది ఆదివారం తేల‌నుంది.దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.