57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో సెంచరీ టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్. మైసూర్ వారియర్స్పై కల్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ ప్లేయర్ మయాంక్ కేవలం 57బంతుల్లోనే 9ఫోొర్లు, 6 సిక్సులతో 105 పరుగులు చేశారు. దీంతో మయాంక్ ఇన్నింగ్స్ను క్రికెట్ ఫ్యాన్స్ అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. టీమిండియా తరఫున కూడా ఇలాంటి ప్రదర్శనే చూపాలని సూచిస్తున్నారు.
మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ..
Related News
Also Read