ఆసియాకప్ లో భాగంగా నేడు భారత్ పాకిస్థాన్ మధ్య వన్దే మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, పాక్ మధ్య మ్యాచ్ కావడంతో రెండు దేశాల్లోని అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ దాయాదుల సమరంలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా
Related News
Also Read