న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ వైకోమ్ 18 బీసీసీఐ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంస్థ తాజాగా క్రికెట్ బోర్డు డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సంస్థ అభిమానులకు మరింత చేరువ కానుంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మీడియా హక్కులను దక్కించుకున్న ఈ సంస్థ టీమ్ ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్కు రూ.67.8 కోట్లు చెల్లించనుంది. ఇది ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన సంస్థ.
డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న వైకోమ్ 18 సంస్థ
Related News
Also Read