జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధితులు హైవేపై ధర్నాకు దిగారు. వరద బాధితులకు రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.
Continue reading హైవేపై వరద బాధితుల ధర్నా
bhupalpally
తెలంగాణలో వరద నష్టం పై హైకోర్టులో విచారణ..
తెలంగాణ: తెలంగాణలో వరద నష్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. వర్షాలకు 41మంది మృతి చెందారని, 1.59 లక్షల ఎకరాల పంటనష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. కొన్ని మరణాలను
Continue reading తెలంగాణలో వరద నష్టం పై హైకోర్టులో విచారణ..
వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి
భూపాలపల్లిలోని మోరంచవాగు 4 రోజులు క్రితం పొంగిపొర్లినప్పటికీ ఆ దుర్భర రాత్రిని మోరంచపల్లి గ్రామ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. తమ పశువులు వరదలో కొట్టుకుపోయాయని, పాలు లేకపోవడంతో కొన్ని
Continue reading వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అనుమతించే ప్రశ్నే లేదని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గురువారం ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు
Continue reading సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్
జైపూర్ లో 800 మెగావాట్ల ప్లాంట్ను ప్రారంభించనున్న ‘సింగరేణి’
హైదరాబాద్: మంచిర్యాలలోని జైపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో 2×600 మెగావాట్ల ప్రాజెక్టు ప్రాంగణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతిపాదించిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్
Continue reading జైపూర్ లో 800 మెగావాట్ల ప్లాంట్ను ప్రారంభించనున్న ‘సింగరేణి’