న్యూఢిల్లీ: నెహ్రు మెమోరియల్ మ్యూసియం – లైబ్రరీ పేరును ప్రధాన మంత్రుల మ్యూసియం –లైబ్రరీ గా కేంద్రం స్వాతంత్య్ర దినోత్సవం నాడు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Continue reading నెహ్రు మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం…!
central-governement
మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం…?
ఇటీవల మణిపూర్లో ఇద్దరు బాలికలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే మణిపూర్లో జరిగిన అల్లర్లే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాన అంశంగా
Continue reading మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానం…?
తెలంగాణలో 2.23 లక్షల PMAY ఇళ్లు….
తెలంగాణ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY) కింద తెలంగాణకు 2,50,084 ఇళ్లు కేటాయించామని కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. వీటిలో 2,23,361 ఇళ్ల నిర్మాణాలు పూరైనట్లు చెప్పారు.
Continue reading తెలంగాణలో 2.23 లక్షల PMAY ఇళ్లు….
రైల్వేలో 3.12 లక్షల ఖాళీలను భర్తీ చేయండి: బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్: ఇటీవలి కాలంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, భారతీయ రైల్వేలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు సేవలందించే కీలకమైన
Continue reading రైల్వేలో 3.12 లక్షల ఖాళీలను భర్తీ చేయండి: బోయినపల్లి వినోద్ కుమార్