Drought Mandals: అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలు (Drought Mandals)గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ MLC Y. శివరామరెడ్డి జిల్లా కలెక్టర్ M.
Continue reading కలెక్టర్ ను కలిసిన MLC శివరామరెడ్డి … కరువు మండలాల గురించి వినతి పత్రం.!
Collector
కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
కరీంనగర్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టర్ బి.గోపి, పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు లను బదిలీ (transfer) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Continue reading కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
ప్రకృతి విలయతాండవం…. కేటీఆర్ సూచనలు…
పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన పురపాలక శాఖ మంత్రి KTR . రాష్ట్రంలో గత వారం
Continue reading ప్రకృతి విలయతాండవం…. కేటీఆర్ సూచనలు…
1,654 పోస్టుల భర్తీకి షెడ్యూల్..
తెలంగాణ: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ విడుదల చేశారు. కాలేజీలు, సబ్జెక్టుల వారీగా
Continue reading 1,654 పోస్టుల భర్తీకి షెడ్యూల్..
‘గృహలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తులు..
తెలంగాణలోని ప్రతి కుటుంబానికి నిజమైన ఇల్లు ఉండేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే పేదలకు రెండు గదుల ఇళ్లను ఉచితంగా నిర్మిస్తోంది. సొంత
Continue reading ‘గృహలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తులు..
స్వయంగా దోసెలు సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్ మాధవి లత…
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం డ్వాక్రా గ్రూపుల మహిళలకు DPS బియ్యంతో నిర్వహించిన వంటల పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల వంటకాలను
Continue reading స్వయంగా దోసెలు సిద్ధం చేసిన జిల్లా కలెక్టర్ మాధవి లత…
జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
హైదరాబాద్: పోడు భూముల పట్టాల పంపిణీ పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. గృహలక్ష్మి పథకం,
Continue reading జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
వరంగల్లో పోడు భూములకు పట్టాల పంపిణీని ప్రారంభించిన సత్యవతి రాథోడ్
వరంగల్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దార్శనికతతో నూతనంగా ఏర్పడిన తెలంగాణలో గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి శతాబ్ది సాధించేదానికి సమానమని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
Continue reading వరంగల్లో పోడు భూములకు పట్టాల పంపిణీని ప్రారంభించిన సత్యవతి రాథోడ్
గురుకుల ట్రస్ట్ భూముల్లో రాజకీయ నాయకుల దందా
హైదరాబాద్: సైబర్ టవర్ నుండి రైల్వే ట్రాక్ వరకు వున్నా గురుకుల ట్రస్ట్ భూములను రాజకీయ నాయకులు దందా నడిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ కొనుగోలు చేసిన యజమానులు
Continue reading గురుకుల ట్రస్ట్ భూముల్లో రాజకీయ నాయకుల దందా