Cyber fraudsters | ‘డేటా ఎంట్రీ జాబ్’ పేరుతో ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. Cyber fraudsters |
Continue reading హైదరాబాద్లో నలుగురు గుజరాత్ సైబర్ మోసగాళ్ల అరెస్ట్
CyberabadPolice
హైదరాబాద్లో పట్టుబడిన రూ.7 కోట్ల నగదు…!
హైదరాబాద్: హైదరాబాద్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో రూ.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. Cyberabad Police Commissioner పరిధిలో
Continue reading హైదరాబాద్లో పట్టుబడిన రూ.7 కోట్ల నగదు…!
నిమ్స్ డాక్టర్ను నిండా ముంచిన కుర్చీ….!
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ ఆన్లైన్ ఫ్లాట్ఫాం వేదికగా కుర్చీని అమ్మబోయిన డాక్టర్కు రూ. 2.58 లక్షలు సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన
Continue reading నిమ్స్ డాక్టర్ను నిండా ముంచిన కుర్చీ….!
Link క్లిక్ చేశారో మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ
అపరిచిత వ్యక్తులు వాట్సప్ కు కానీ, మెయిల్ కి కానీ income tax ద్వారా మనకు డబ్బులు క్రెడిట్ అయినట్టు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కూపన్లు వచ్చినట్టు
Continue reading Link క్లిక్ చేశారో మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ
Income Tax పేరిట నయా మోసం.. తస్మాత్ జాగ్రత్త!
తెలంగాణ: సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ శాఖల (Income Tax) పేర్లతో సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. IT రిఫండ్స్ పేరిట
Continue reading Income Tax పేరిట నయా మోసం.. తస్మాత్ జాగ్రత్త!
IT కంపెనీ ల టైమింగ్స్ మార్చుకోండి: సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: రానున్న 5 రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుండటంతో హైదరాబాద్లోని IT కంపెనీ లు
Continue reading IT కంపెనీ ల టైమింగ్స్ మార్చుకోండి: సైబరాబాద్ పోలీసులు
ప్రధాని మోదీ పర్యటన ముగిసే వరకు డ్రోన్లు నిషేదం
హైదరాబాద్: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎయిర్ఫోర్స్ స్టేషన్, హకీంపేట పరిసర ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్తో కూడిన మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్లు నడపడంపై
Continue reading ప్రధాని మోదీ పర్యటన ముగిసే వరకు డ్రోన్లు నిషేదం
ఈటల రాజేందర్ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు
హైదరాబాద్: రాజకీయ ప్రత్యర్థి MLC P. కౌశిక్ రెడ్డి నుండి తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న BJP ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు భద్రత
Continue reading ఈటల రాజేందర్ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు
యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులను మోసం చేస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు
హైదరాబాద్: అమాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును సైబర్ క్రైమ్ సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మార్చి 21, 2023న పోలీసులకు ఫిర్యాదు అందింది.
Continue reading యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులను మోసం చేస్తున్న ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు