జైపూర్: మంగళవారం జైపూర్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ (Sukhdev Singh) గోగమీడియాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతనితో పాటు
Continue reading రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ ను కాల్చిచంపిన గుర్తు తెలియని దుండగులు
jaipur
Rajasthan murder: భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన యువకుడు
Rajasthan murder: ఓ యువకుడు తన భార్య, ఇద్దరు కూతుళ్లను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన ఘటన రాజస్థాన్లోని జైపూర్లో కలకలం రేపుతుంది. నిందితుడు అగరుబత్తీలు
Continue reading Rajasthan murder: భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన యువకుడు
ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
ఢిల్లీ-జైపూర్ (Delhi-Jaipur) జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వేగంగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీకొనడంతో నలుగురు
Continue reading ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
కూరగాయల మార్కెట్లో 150 కిలోల టమోటాలు చోరీ
జైపూర్: జైపూర్లోని మోహనా మండి అనే కూరగాయల మార్కెట్లోని ఓ దుకాణంలో గుర్తుతెలియని దుండగులు 150 కిలోల టమోటాలను అపహరించారు. ఈ ఘటన షాపులోని సీసీటీవీ కెమెరాలో
Continue reading కూరగాయల మార్కెట్లో 150 కిలోల టమోటాలు చోరీ
ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానాన్ని కొనసాగించేందుకు ఎయిర్ ఇండియా పైలట్ నిరాకరించాడు
ప్రతికూల వాతావరణం కారణంగా జైపూర్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం పైలట్ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు నిరాకరించాడు. తన డ్యూటీ
Continue reading ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానాన్ని కొనసాగించేందుకు ఎయిర్ ఇండియా పైలట్ నిరాకరించాడు
తండ్రి ఆత్మహత్య : రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించిన వార్త విని
తెలంగాణ: కారు ప్రమాదంలో కొడుకు మృతి చెందిన కొన్ని గంటలకే మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సామెల గ్రామంలో చోటుచేసుకుంది. వాంకిడి
Continue reading తండ్రి ఆత్మహత్య : రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించిన వార్త విని
కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఆత్మహత్యలపై రాజస్థాన్ హైకోర్టు స్వయం విచారణ
జైపూర్: రాష్ట్రంలోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ముఖ్యంగా కోటా, సికార్ జిల్లాల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సంబంధించి సూచనలు ఇవ్వాలని రాజస్థాన్ హైకోర్టు అటార్నీ జనరల్(AG), న్యాయ మిత్ర,
Continue reading కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో ఆత్మహత్యలపై రాజస్థాన్ హైకోర్టు స్వయం విచారణ
మే 31న అజ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని…
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 31న రాజస్థాన్లోని అజ్మీర్ లో పర్యటించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు
Continue reading మే 31న అజ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని…
బోరుబావి లో పడ్డ తొమ్మిదేళ్ల బాలుడు….
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లోని భోజ్పురా గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు బోరుబావి లో పడిపోయాడని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
Continue reading బోరుబావి లో పడ్డ తొమ్మిదేళ్ల బాలుడు….