ఐస్క్రీమ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు లొట్టలేసుకుని తినేస్తారు. అయితే సాధారణంగా ఐస్క్రీమ్ ధర ఎంత ఉంటుంది? రూ.10 నుంచి రూ.25 వరకు ఉంటుంది.
Continue reading ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్…
japan
హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లోని హిరోషిమాలో మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. గాంధీ ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని మరియు లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని అన్నారు. హిరోషిమాలో
Continue reading హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు