రాజస్థాన్: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రాజస్థాన్ కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్రకు చెందిన ఆవిష్కార్ అనే విద్యార్ది ఆదివారం కోచింగ్ సెంటర్ బిల్డింగ్ 6వ
Continue reading ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
Maharashtra
అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపటి నుంచి పర్యటన..
తెలంగాణ: భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ (బీజేపీ) ప్రచార ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు
Continue reading అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేపటి నుంచి పర్యటన..
మెరుగైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి.. పడిపోయిన ఏపీ ర్యాంక్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దిగజారింది. తెలంగాణ నాలుగో ర్యాంక్ నుంచి మూడో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో
Continue reading మెరుగైన తెలంగాణ ఆర్థిక పరిస్థితి.. పడిపోయిన ఏపీ ర్యాంక్
శిక్షణ పేరుతో చిత్రహింస..జూనియర్లను చితకబాదిన NCC సీనియర్ విద్యార్థి..
మహారాష్ట్ర: ట్రైనర్నన్న నెపంతో 8 మంది జూనియర్లను ఓ సీనియర్ NCC క్యాడెట్ చితకబాదిన ఘటన థానేలోని బందోద్కర్ కాలేజీలో చోటుచేసుకుంది. శిక్షణ పేరుతో చితక్కొట్టి, జూనియర్
Continue reading శిక్షణ పేరుతో చిత్రహింస..జూనియర్లను చితకబాదిన NCC సీనియర్ విద్యార్థి..
మహారాష్ట్ర లో బహిరంగ సభ : కేసీఆర్
మహారాష్ట్ర: BRS ను జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయన ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నో
Continue reading మహారాష్ట్ర లో బహిరంగ సభ : కేసీఆర్
Samrudhi Expressway నిర్మాణంలో ప్రమాదం… 17 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో Samrudhi Expressway మూడో దశ నిర్మాణంలో భాగంగా ఈ రోజు ఉదయం బ్రిడ్జి స్లాబ్పై క్రేన్ పడిపోవడంతో 17 మంది కార్మికులు
Continue reading Samrudhi Expressway నిర్మాణంలో ప్రమాదం… 17 మంది మృతి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరుబాట : కిషన్ రెడ్డి
పాలమూరు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బిజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేపట్టిన పోరుబాట. తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న
Continue reading డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరుబాట : కిషన్ రెడ్డి
ఐదో తరగతి ఫెయిల్..14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు.. కోట్లల్లో ఆస్తులు..!
కోల్కతా: ఏకంగా 14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు చేసి కోట్ల సొమ్ము వెనకేసుకున్నాడు ఓ దుండగుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐదో తరగతితో చదువు మానేసిన
Continue reading ఐదో తరగతి ఫెయిల్..14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు.. కోట్లల్లో ఆస్తులు..!
హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం…
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన హైదరాబాద్ సెంట్రల్లో జరిగిన ఈ నాలుగు రాష్ట్రాల డీజీపీ సమావేశంలో సీఆర్పీఎఫ్ అధికారులు కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్,
Continue reading హైదరాబాద్లో నాలుగు రాష్ట్రాల డీజీపీల సమావేశం…