BRS Lok Sabha candidates | లోక్ సభ ఎన్నికల్లో BRS పార్టీ కచ్చితంగా గెలవాలని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) వ్యూహ రచన
Continue reading BRS Lok Sabha candidates | మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన KCR..!
Medak
Fog: తెలంగాణలో మరో మూడు రోజులు వణుకుడే!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు
Continue reading Fog: తెలంగాణలో మరో మూడు రోజులు వణుకుడే!
మెదక్ ఆయుధ కార్మాగారం నుంచి నేడు CCPT వాహనాల విడుదల
మెదక్: యుద్ధ వాహనాల పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (CVRDE), DRDO రూపొందించిన క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్ వాహనాలు (CCPT Vehicles) అక్టోబర్ 30న (నేడు)
Continue reading మెదక్ ఆయుధ కార్మాగారం నుంచి నేడు CCPT వాహనాల విడుదల
దివ్యాంగులకు తీపికబురు… త్వరలో పెన్షన్
తెలంగాణ: మెదక్ వేదికగా ముఖ్యమంత్రి KCR దివ్యాంగులకు తీపికబురు అందించనున్నారు. నేటి నుంచి పెరిగిన పెన్షన్ రూ.4016 పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5.
Continue reading దివ్యాంగులకు తీపికబురు… త్వరలో పెన్షన్
మెదక్ జిల్లాలో కలెక్టరేట్ ప్రారంభంపై మంత్రి సమీక్ష
మెదక్: ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు అధికారులతో సమీక్షించారు.
Continue reading మెదక్ జిల్లాలో కలెక్టరేట్ ప్రారంభంపై మంత్రి సమీక్ష
హరీశ్ రావు , కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
మెదక్: పవర్ హాలిడేలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శాశ్వత సెలవు ప్రకటించారని ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు అన్నారు నిరంతర విద్యుత్ సరఫరాకు భరోసా
Continue reading హరీశ్ రావు , కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
మెదక్: మెదక్ జిల్లాలో సోమవారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య యత్నానికి (suicide) పాల్పడ్డారు. మొదటి ఘటనలో మనోహరాబాద్ మండలం పొలాట గ్రామం వద్ద ఓ
Continue reading మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
వ్యవసాయ బావిలో దంపతులు మృతి
మెదక్: పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో గురువారం ఉదయం వ్యవసాయ బావిలో దంపతులు శవమై కనిపించారు. పాపన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరబోయిన నగేష్ (34),
Continue reading వ్యవసాయ బావిలో దంపతులు మృతి
ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైరు మారుస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి
మెదక్: మెదక్ జిల్లా చెర్లపల్లి తండాలో మంగళవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రాన్స్ఫార్మర్పై విద్యుదాఘాతంతో 48 ఏళ్ల రైతు మృతి చెందాడు. బాధితుడు గురునాగులు తన
Continue reading ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ వైరు మారుస్తుండగా విద్యుదాఘాతానికి గురై రైతు మృతి