జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధితులు హైవేపై ధర్నాకు దిగారు. వరద బాధితులకు రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు.
Continue reading హైవేపై వరద బాధితుల ధర్నా
Moranchapalli
వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి
భూపాలపల్లిలోని మోరంచవాగు 4 రోజులు క్రితం పొంగిపొర్లినప్పటికీ ఆ దుర్భర రాత్రిని మోరంచపల్లి గ్రామ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. తమ పశువులు వరదలో కొట్టుకుపోయాయని, పాలు లేకపోవడంతో కొన్ని
Continue reading వరదల్లో కొట్టుకుపోయిన పశువులు..పాలు లేక దూడలు మృతి
మోరంచపల్లిలో బాధితులకు ఆహారం, దుప్పట్లు పంపిణీ
భూపాలపల్లి: రెండు మూడురోజులుగా కురుస్తున్న వానకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రామ శివారులో ఉన్న వాగులోకి భారీగా వాన నీరు చేరడంతో గ్రామంలోకి
Continue reading మోరంచపల్లిలో బాధితులకు ఆహారం, దుప్పట్లు పంపిణీ