హైదరాబాద్: రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం పెరుగుదల కోసం సిఫార్సులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గురువారం అధికారుల కమిటీని నియమించింది. ఆధునిక మిల్లింగ్ సామర్థ్యాలను
Continue reading ఆధునిక మిల్లింగ్ విధానం ప్రారంభం….. శాంతి కుమారి
shanthikumari
మెట్రో రైల్ భవన్లో అధికారులతో కేటీఆర్ భేటీ
తెలంగాణ: హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో ఉన్నతాధికారులతో మంత్రి KTR సమావేశమయ్యారు. ORR సహా మెట్రో విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. నగరంలో
Continue reading మెట్రో రైల్ భవన్లో అధికారులతో కేటీఆర్ భేటీ
100 మంది MRO లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు..
తెలంగాణ: 100 మంది ఎమ్మార్వోలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) నాయకులు సెక్రటేరియట్ లో ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ
Continue reading 100 మంది MRO లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు..
VRA లను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయనున్న సీఎం KCR
హైదరాబాద్: రెవెన్యూ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా VRA లుగా పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు మున్సిపల్, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో
Continue reading VRA లను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయనున్న సీఎం KCR
ఐపీఎస్ అధికారుల బదిలీలు….
హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులపై తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సౌమ్య మిశ్రా IPS
Continue reading ఐపీఎస్ అధికారుల బదిలీలు….
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఏర్పాట్లు : శాంతి కుమారి
హైదరాబాద్: మాదకద్రవ్యాల మహమ్మారిని (డ్రగ్స్) అరికట్టేందుకు ఆరోగ్య, విద్య, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని బహుముఖ వ్యూహాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చట్ట
Continue reading డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఏర్పాట్లు : శాంతి కుమారి
VRA లకు వివిధ శాఖల్లో చోటు కల్పించాలని KCR ఆదేశం
హైదరాబాద్: నీటిపారుదల శాఖతో పాటు వివిధ మంత్రిత్వ శాఖల్లో గ్రామ రెవెన్యూ సహాయకులకు (VRA) విద్యార్హతలు, సామర్థ్యాలను బట్టి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ
Continue reading VRA లకు వివిధ శాఖల్లో చోటు కల్పించాలని KCR ఆదేశం
భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన CM కేసీఆర్
హైదరాబాద్: భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, Dr తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ఉదయం హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఘనస్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు
Continue reading భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన CM కేసీఆర్
జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…
హైదరాబాద్: పోడు భూముల పట్టాల పంపిణీ పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. గృహలక్ష్మి పథకం,
Continue reading జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…