వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ని CM కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి KTR తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో
Continue reading మెడికల్ కాలేజీ సెప్టెంబర్లో ప్రారంభం… ఎక్కడంటే.?
siricilla
వేములవాడ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటున్నారు. వేములవాడలోని నంది కమాన్ను ప్రారంభించిన ఆయన.. చింతల
Continue reading వేములవాడ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్
‘ఆపరేషన్ ముస్కాన్-9’ … సిరిసిల్లలో 11 మందిపై కేసు నమోదు
చిన్నపిల్లలతో పని చేయిస్తున్న 11 మందిపై కేసు నమోదు చేశామని సిరిసిల్ల SP అఖిల్ మహజన్ తెలిపారు. ‘ఆపరేషన్ ముస్కాన్-9’ లో భాగంగా 18 ఏళ్ల లోపు
Continue reading ‘ఆపరేషన్ ముస్కాన్-9’ … సిరిసిల్లలో 11 మందిపై కేసు నమోదు
3జిల్లాల్లో ఆరోగ్య ప్రాజెక్టులకు ఆమోదం…!
హైదరాబాద్: 3 జిల్లాల్లో మొత్తం రూ.70 కోట్లతో ప్రధాన ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదముద్ర వేసింది. మహబూబాబాద్లోని తొర్రూర్లో 100 పడకల ఏరియా
Continue reading 3జిల్లాల్లో ఆరోగ్య ప్రాజెక్టులకు ఆమోదం…!
YouTube వీడియోలను అనుకరిస్తూ 11 ఏళ్ల బాలుడు ఉరి వేసుకున్నాడు
సిరిసిల్ల: తెలంగాణలో YouTube వీడియోలను అనుకరిస్తూ 11 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టానాయక్
Continue reading YouTube వీడియోలను అనుకరిస్తూ 11 ఏళ్ల బాలుడు ఉరి వేసుకున్నాడు
దళిత బంధు లబ్ధిదారుల కథను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు
దళిత బంధు యొక్క ఇద్దరు లబ్ధిదారుల కథనాన్ని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. వారు మొదట్లో డ్రైవర్లుగా ఉన్నారు. ఇప్పుడు పథకం సహాయంతో బస్సులకు యజమానులు అయ్యారు. ఇదంతా
Continue reading దళిత బంధు లబ్ధిదారుల కథను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు
సిరిసిల్ల లో పోడు భూముల పట్టాల పంపిణి చేసిన KTR
సిరిసిల్ల జిల్లాలో పోడుభూముల పట్టాలను గిరిజనులకు అంధిచిన KTR, తదితర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు,
Continue reading సిరిసిల్ల లో పోడు భూముల పట్టాల పంపిణి చేసిన KTR
సిరిసిల్ల లో మహిళ ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు డ్యాంలోకి దూకి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. మహిళను రజితగా
Continue reading సిరిసిల్ల లో మహిళ ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య
తొలి బ్యాచ్ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ వస్త్రాలు ఎగుమతి చేయబడ్డాయి
రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల అపెరల్ పార్క్లోని గ్రీన్ నీడిల్ తయారీ యూనిట్ ద్వారా తొలిసారిగా సిరిసిల్లలో తయారయ్యే వస్త్రాలను నేరుగా న్యూయార్క్కు ఎగుమతి చేశారు. ముంబైలోని జవహర్లాల్
Continue reading తొలి బ్యాచ్ ‘మేడ్ ఇన్ తెలంగాణ’ వస్త్రాలు ఎగుమతి చేయబడ్డాయి