మధ్యప్రదేశ్: ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు గ్వాలియర్ మీదుగా వెళ్తుండగా రైలు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి పొగలు రావడంతో రైలును సిథోలి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు.
Continue reading రైలు ఇంజన్లో మంటలు…!
Train-Accident
న్యూయార్క్ లో రైలు ప్రమాదం….13 మందికి గాయాలు….
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (MTA)
Continue reading న్యూయార్క్ లో రైలు ప్రమాదం….13 మందికి గాయాలు….
విడిపోయిన ఇంజిన్, బోగీలు.. తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్: సమతా ఎక్స్ప్రెస్కు మన్యం పార్వతీపురం వద్ద ప్రమాదం తప్పింది. సమతా ఎక్స్ప్రెస్ ఇంజిన్, బోగీలమధ్య కస్లింగ్ విడిపోవడంతో వేరయ్యాయి. స్టేషన్మాస్టర్, లోకోపైలట్ గుర్తించి రైలును ఆపేయడంతో
Continue reading విడిపోయిన ఇంజిన్, బోగీలు.. తప్పిన ప్రమాదం
పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్
తిరుపతి రైల్వేస్టేషన్లో పద్మావతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 6వ నంబర్ ప్లాట్ఫాం వద్ద పట్టాలు తప్పగా అధికారులు బోగీలను సరి చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా
Continue reading పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్
రైలు కింద పడ్డ 60 మేకలు…
తెలంగాణ: వికారాబాద్ జిల్లాలో సోమవారం సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు
Continue reading రైలు కింద పడ్డ 60 మేకలు…
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో LPG గూడ్స్ రైలు ట్యాంకర్లు పట్టాలు తప్పాయి
ఒడిశా రైలు ప్రమాదం మరిచిపోకముందే మరో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో LPG గూడ్స్ రైలులోని రెండు ట్యాంకర్లు పట్టాలు తప్పాయి.
Continue reading మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో LPG గూడ్స్ రైలు ట్యాంకర్లు పట్టాలు తప్పాయి
ఒడిశాలో సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
డుంగూరి నుంచి బార్ఘర్కు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు బార్ఘర్ జిల్లా సంబర్ధరా సమీపంలో
Continue reading ఒడిశాలో సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: ఒడిశాలో 3 రైళ్లు పట్టాలు తప్పాయి
ఒడిషాలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ తో సహా మూడు రైలు భారి ప్రమాదానికి గురయ్యాయి. అందులో కనీసం 233 మంది మరణించారు మరియు సుమారు 900 మంది గాయపడ్డారు.
Continue reading కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం: ఒడిశాలో 3 రైళ్లు పట్టాలు తప్పాయి
తెలంగాణ: పట్టాలపై వీడియో తీసిన ఓ యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు.
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్లోని శ్రీరామనగర్కు చెందిన మహ్మద్ సాదిక్ కుమారుడు మహ్మద్ సర్ఫరాజ్. కరోనా లాక్డౌన్ సమయంలో తన చదువును ఆపివేసి స్థానిక మదర్సాలో ఇస్లామిక్ విద్యను
Continue reading తెలంగాణ: పట్టాలపై వీడియో తీసిన ఓ యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు.