ఉత్తర ప్రదేశ్: రుద్రపూర్ ప్రాంతంలోని ఫతేపూర్ గ్రామంలో సోమవారం జరిగిన భూమి తగాదాల్లో జరిగిన హింస (violence) లో కుటుంబంలోని ఐదుగురితో సహా మరొకరు మృతి చెందారని
Continue reading Violence | భూ వివాదంలో హింసాకాండ… 6 గురు మృతి…
utharapradesh
Muzaffarnagar: ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి
యూపీలోని ముజఫర్నగర్ (Muzaffarnagar) లో ఘోరం జరిగింది. షమ్లీ జిల్లాలోని ఓ ప్రైవేటు క్లినిక్లో డాక్టర్ పడుకునేందుకు రాత్రంతా AC వేసి ఉంచాడు . చలికి తట్టుకోలేక
Continue reading Muzaffarnagar: ఆస్పత్రిలో ఏసీ ఆన్ చేసిన డాక్టర్..ఇద్దరు శిశువులు మృతి
Uttar Pradesh | మహిళా పోలీసును వేధించిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు..
అయోధ్య (Uttar Pradesh) : సరయూ ఎక్స్ప్రెస్లో మహిళా కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు
Continue reading Uttar Pradesh | మహిళా పోలీసును వేధించిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు..
వేములవాడ: పాపం అబ్బాయి… చెప్పింది చేస్తున్నందుకే కొట్టారు…!
వేములవాడ: వేములవాడలో బైక్ దొంగతనం చేస్తున్నాడని ఒక యువకుడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బైక్ మెకానిక్ షాప్ యజమాని చెప్పిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ కు చెందిన
Continue reading వేములవాడ: పాపం అబ్బాయి… చెప్పింది చేస్తున్నందుకే కొట్టారు…!
గర్భిణి ని చంపిన తల్లిదండ్రులు…. కారణం ఏంటంటే…!
ఉత్తరప్రదేశ్: నిండు గర్భిణి అని కూడా చూడకుండా తల్లిదండ్రులే కర్కశంగా కడతేర్చిన ఘటన UPలో జరిగింది. ముజఫర్నగర్ కు చెందిన యువతి(19) గతేడాది ప్రేమించిన ప్రియుడితో పారిపోయి
Continue reading గర్భిణి ని చంపిన తల్లిదండ్రులు…. కారణం ఏంటంటే…!
ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి పాల్పడిన దొంగలు పారిపోయే సమయంలో పిల్లి ఎదురు రావడంతో అపశకునంగా భావించి వెళ్లకుండా కొంతసేపు
Continue reading ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో వింత ఘటన..
కలకలం రేపుతున్న BJP నేత హత్య..…
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన అనుజ్ చౌదరి అనే 30 ఏళ్ల భారతీయ జనతా పార్టీ (BJP) నేత ను గురువారం సాయంత్రం తన ఇంటి ముందే కాల్చి
Continue reading కలకలం రేపుతున్న BJP నేత హత్య..…
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
UPలోని బారాబంకిలో వందేభారత్ రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ కిటికీలు పగిలిపోయాయి. ఆగ్రా రైల్వే డివిజన్ లోని భోపాల్ నుంచి ఢిల్లీలోని
Continue reading వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
పర్యాటకం లో AP దేశంలోనే మూడో స్థానం
ఆంధ్రప్రదేశ్: దేశీయ పర్యాటకం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో ఉందని పర్యాటక శాఖ మంత్రి రోజా తెలిపారు. ఈ మేరకు కేంద్ర టూరిజం శాఖ విడుదల
Continue reading పర్యాటకం లో AP దేశంలోనే మూడో స్థానం