భారతీయ వ్యవసాయ చరిత్రలో తెలంగాణలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి KTR. మొట్టమొదటి వ్యవసాయ సమాచార మార్పిడి (ADeX)ను హైదరాబాద్లో ప్రారంభించారు.
వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI)గా అభివృద్ధి చేయబడింది, ADeX అనేది తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ & ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మధ్య అనుసంధానించబడి పనిచేస్తాయి.
అలాగే, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ (ADMF)ను మంత్రి ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇక్కడ ఉంటుంది అని తెలిపారు. రైతులకు కావలసిన సమాచారాన్ని అందించడానికి ఆధునిక పద్ధతులను అందించడానికి ADMF పనిచేస్తోందని పేర్కొన్నారు.