ప్రతి గ్రామంలో డ్రైనేజీ ల చివరన ఒక ఇంకుడు గుంత నిర్మించాలని ఎంపీడీఓ పల్లవి సర్పంచులను కోరారు. కమలాపూర్ మండలంలోని ఉప్పల్ లో రూ.90 వేల ఉపాధి హామీ నిధులతో బస్టాండ్ వెనకాల డ్రైనేజీ చివరన నిర్మించిన ఇంకుడు గుంతను ఆమె పరిశీలించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ… డ్రైనేజీ చివరన ఇంకుడుగుంత నిర్మించడం ద్వారా డ్రైనేజీ నుంచి వచ్చే మురుగునీరు ఈ ఇంకుడు గుంతలోకి చేరి ఫిల్టెరై భూగర్భజలాలు కలుషితం కాకుండా ఉంటాయన్నారు.
డ్రైనేజీ ల చివరన ఇంకుడు గుంత నిర్మించాలి
Related News
Also Read