గన్నేరువరం: తహసిల్దార్ ని సన్మానించిన బీజేపీ నాయకులు. గన్నేరువరం మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ గా మామిడాల బిక్షపతి ఇటీవల భాద్యతలు స్వీకరించడం జరిగింది. సోమవారం బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ తహసిల్దారును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, సత్తయ్య, కాంతలస్వామి రెడ్డి,బాలరాజు,అభిషేక్ పాల్గొన్నారు.
తహసిల్దార్ ని సన్మానించిన బీజేపీ నాయకులు
Related News
Also Read