అంతర్జాతీయ పరుగుపందెం పోటీలకు కాంటెవాడ రాధ(46) ఎంపికయ్యారని నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ సెక్రెటరీ జనరల్ రాంపాల్ శర్మ తెలిపారు.మలేషియాలోని కౌలాలంపూర్ లో సెప్టెంబర్ 16, 17తేదీలలో 35వ మలేషియన్ ఇంటర్నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ మహిళల విభాగంలో పరుగు పందెం పోటీలలో పాల్గోనుటకు నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్(ఇండియా) తరుపున పెద్దపల్లి జిల్లా రామగుండం 8వ కాలనీకి చెందిన కాంటెవాడ రాధ ఎంపిక అయ్యారు.
అంతర్జాతీయ పరుగుపందెం పోటీలకు కాంటెవాడ రాధ ఎంపిక
Related News
Also Read