కరీంనగర్: శనివారం నాడు భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి ,ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన. “కరీంనగర్” లోని మార్కండేయ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ (50) శనివారం రాత్రి తన భార్య లావణ్య (42)ని సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేశాడు. ఆదివారం ప్రవీణ్ ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రవీణ్ ఆదివారం హాస్టల్కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చే ముందు తన కుమార్తెను కూడా కలిశాడు.
“కరీంనగర్” లో దారుణం… ఎం జరిగిందో తెలుసా.?
Related News
Also Read