Home   »  తెలంగాణ   »   నేటి తో ముగిసిన ఈడీ సోదాలు..

నేటి తో ముగిసిన ఈడీ సోదాలు..

schedule mounika

TS: నేటి తో హైదరాబాద్ బ్రైట్ కాం సంస్థలో ఈడీ సోదాలు ముగిశాయి. రూ.9.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. బంగారంతో పాటు రూ.3.50 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. సంస్థ సీఏ మురళీమోహన్ ఇంట్లో నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. 5చోట్ల మూడురోజుల పాటు ఈడీ సోదాలు జరిగాయి. సెబీలో అనధికారిక లావాదేవీలతో సంస్థ ట్రేడింగ్ చేసినట్టు అధికారులు తేల్చారు.