తెలంగాణ: సోమవారం నుంచి రూ.99 వేల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. రానున్న 15 రోజుల్లో రూ.లక్షకు పైగా ఉన్న రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న హరీశ్ రావు.. ఇన్ని పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
రూ.99 వేల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ: హరీశ్
Related News
Also Read