తెలంగాణ: వర్షాల కారణంగా దోస్త్ ప్రవేశాల షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ మార్పులు చేసింది. 3 rd ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26న కాలేజీల్లో స్వయంగా రిపోర్టు చేయాలంది. కాలేజీల్లో వేరే బ్రాంచ్ చేరాలనుకునేవారికి ఈ నెల 28 నుంచి ౩1వరకు ఇంట్రా కాలేజీ ప్రక్రియ జరుగుతుందని, వారికీ ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని దోస్త్ అధికారులు ప్రకటించారు.
గుడ్ న్యూస్.. దోస్త్ ప్రవేశాల షెడ్యూల్లో మార్పు
Related News
Also Read