తెలంగాణ: గ్రూప్ -2 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని TSPSC నిర్ణయించింది. ఒకసారి వాయిదా వేస్తే మళ్ళీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని భావించిన కమిషన్… పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు చేయకుండా యథావిధిగా జరపాలని చూస్తోంది. డిసెంబర్ నెలాఖరు వరకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా తొలుత నిర్ణయించిన ఆగస్టు 29, 30 తేదీల్లోనే నిర్వహించనున్నట్లు TSPSC ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
గ్రూప్ -2 అభ్యర్థులకు కీలక అప్డేట్
Related News
Also Read