Home   »  తెలంగాణ   »   తెలంగాణ‌కు ఆరుగురు IPS లను కేటాయించిన కేంద్రం

తెలంగాణ‌కు ఆరుగురు IPS లను కేటాయించిన కేంద్రం

schedule mahesh

IPS Officers | కేంద్రం ఆయా రాష్ట్రాలకు 2022 బ్యాచ్ IPS అధికారులను కేటాయించడం జరిగింది. తెలంగాణకు ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

ips-officers-|center-allotted-six-ips-to-telanga

కేంద్రం ఆయా రాష్ట్రాలకు 2022 బ్యాచ్ IPS అధికారులను కేటాయించింది. తెలంగాణకు ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయేషా ఫాతిమా, మంధరే సోహమ్ సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను తెలంగాణకు కేటాయించింది.

Also Read: 5-1తేడాతో ఇటలీని చిత్తు చేసిన భారత్..!