ఢిల్లీ: AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రేపు తెలంగాణకు రాబోతున్నారు. చేవెళ్లలో జరగనున్న జనగర్జన సభకు హాజరుకానున్న మల్లికార్జున్ ఖర్గే ఈ జనగర్జన సభలో SC, ST డిక్లరేషన్ ని ప్రకటించనున్నారు. రేపు సా 4:50 గంటలకు ఆయన బెంగళూరు నుండి హైదరాబాద్కు చేరుకుంటారు. 5:30 గంటలకు చేవెళ్ల సభకు హాజరవుతారు.
రేపు రాష్ట్రానికి రానున్న మల్లికార్జున్ ఖర్గే…!
Related News
Also Read