తెలంగాణ: ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం టెట్ నిర్వహిస్తుండటంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2016, 2017, 2022లో మూడు సార్లు టెట్ నిర్వహించారని, ఇప్పుడు మరోసారి TET నోటిఫికేషన్ ఇచ్చినా… ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం రావట్లేదంటున్నారు.2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, ఆరేళ్లుగా ఒక్క ప్రకటన కూడా రాలేదని నిరుద్యోగులు చెపుతున్నారు.
టెట్ కాదు.. టీచర్ నోటిఫికేషన్ ఇవ్వండి
Related News
Also Read