Home   »  ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ   »   PM కిసాన్‌… భారీగా తగ్గిన లబ్దిదారుల సంఖ్య

PM కిసాన్‌… భారీగా తగ్గిన లబ్దిదారుల సంఖ్య

schedule raju

PM కిసాన్‌ లబ్ధిదారుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. 2022-23లో ఈ పథకం కింద 10.71 కోట్ల మంది లబ్ధి పొందగా, 2023-24లో జులై 31 నాటికి ఈ సంఖ్య 8.56 కోట్లకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 47.82 లక్షల నుంచి 41.35లక్షలకు, తెలంగాణలో 35.81 లక్షల నుంచి 29.50 లక్షలకు తగ్గింది. PM కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు రూ.2.50 లక్షల కోట్లు అందించామని కేంద్రం తెలిపింది.