కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో పోలీసులు చేపట్టారు. మధిర నుండి ఖమ్మం వైపు వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో మధిర ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైల్లో గంజాయి రవాణా అవుతుందని సమాచారం రావడం తో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఎక్స్ ప్రెస్ రైల్లో పోలీసులు తనిఖీలు….
Related News
Also Read