హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు సంచలనం సృష్టించిన “చడ్డీ గ్యాంగ్” ముఠా సభ్యున్ని పట్టుకున్నారు. 4 లక్షలతో 8 తులాల బంగారంని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 4 కేసులలో నిందితుడుగా వున్నాడు. మియాపూర్ పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దొంగతనాలకు పాల్పడుతున్న మినామా భారుభాయ్ (27) అనే నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారుభాయ్ గుజరాత్లోని దాహోద్ జిల్లాకు చెందినవాడు గా, చడ్డీ ముఠా సభ్యుడు గా గుర్తించారు.
“చడ్డీ గ్యాంగ్” ముఠా సభ్యున్ని పట్టుకున్నా పోలీసులు
Related News
Also Read