తెలంగాణ: రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాకాలం సీజన్కు సంబంధించి రైతుబంధు నిధుల జమ పూర్తయింది. ఈఒక్క సీజన్లోనే 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624 చొప్పున 74 కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఈ సీజన్తో కలిపి ఇప్పటి వరకు 11 విడతల్లో మొత్తం రూ.72,817 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన ప్రభుత్వం… ఈసారి పోడు రైతులకు కూడా రైతుబంధు సాయాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రైతుబంధు సాయం అందింది. దాదాపు 4 లక్షల పోడు భూములకు రైతుబంధు అందుబాటులో ఉంటుంది.
రైతుబంధు 11వ విడత నగదు జమ పూర్తి
Related News
Also Read