తెలంగాణ: రేషన్ డీలర్ల తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్ల కమీషన్ను క్వింటాల్కు రూ.70 నుంచి రూ.140కి పెంచాలని, డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా కరోనాతో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్షిప్ ఇవ్వాలని నిర్ణయంతీసుకుంది.
రేషన్ డీలర్ల కు జీతాల పెంపు
Related News
Also Read