TS: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తి జనగామ -సిద్దిపేట జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో జనగామ నుంచి సిద్దిపేటకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జనగామ నుంచి సిద్దిపేట వెళ్లే ప్రయాణికులు బచ్చన్నపేట, కొడవటూరు వయా బండానాగారం, సలాకపురం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్రంలో మరో 4రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.
వరదల్లో కొట్టుకుపోయిన జాతీయ రహదారి
Related News
Also Read