ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అన్నను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. లింగలగూడం గ్రామానికి చెందిన కర్రి రాంబాబు గత కొద్ది రోజుల నుండి సైకోగా ప్రవర్తిస్తూ గ్రామస్తులపై దాడి చేయడం మొదలు పెట్టాడు. అతను ట్రీట్మెంట్ ప్రవర్తిస్తూ కూడా తన ప్రవర్తన మితి మీరుతుందన్న గ్రామస్థుల మాటలతో విసిగిపోయిన తన తమ్ముడు రాంబాబు కాళ్లు చేతులను కట్టేసి తీవ్రంగా కొట్టాడు. అయితే తలకు తీవ్ర గాయమవ్వడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
అన్నను చంపిన తమ్ముడు… కారణం ఏంటంటే?
Related News
Also Read