సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల తొలి జాబితా ను ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొమ్మిది మంది సిటింగ్ అభ్యర్థులకే మరోసారి అవకాశం ఇవ్వగా ఒక ఎమ్మెల్సీకి, ఒక జడ్పీ చైర్మన్ తో పాటు ఇద్దరు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యర్థులు
- కరీంనగర్– గంగుల కమలాకర్,
- ధర్మపురి-కొప్పుల ఈశ్వర్,
- పెద్దపల్లి– దాసరి మనోహర్ రెడ్డి,
- జగిత్యాల– సంజయ్ కుమార్,
- సిరిసిల్ల– కేటీఆర్,
- హుజురాబాద్-కౌశిక్ రెడ్డి,
- మంథని-పుట్ట మధు,
- రామగుండం– కోరుకంటి చందర్,
- హుస్నాబాద్– సతీష్ కుమార్,
- వేములవాడ-లక్ష్మీ నరసింహ,
- మానుకొండూరు– బాలకిషన్,
- చొప్పదండి-రవిశంకర్,
- కోరుట్ల– కల్వకుంట సంజయ్