తెలంగాణ: రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రికార్డ్ స్థాయిలో ఆదాయం గడించింది. నిన్న(గురువారం) ఒక్కరోజే రూ.22. 65కోట్లు ఖజానాలో చేరాయి. RTC చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డ్. గతేడాది రాఖీ రోజు రూ.21.66కోట్ల ఆదాయం వచ్చింది. నిన్న దాదాపు 40.92లక్షల మంది RTC బస్సుల్లో ప్రయాణించారు. ఒకే రోజు ఇంతమంది ప్రయాణించడం కూడా ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఉమ్మడి నల్గొండ వరుసగా రెండో ఏడాది కూడా తొలిస్థానంలో నిలిచింది.
TSRTC ఆల్టైం కలక్షన్ రికార్డ్
Related News
Also Read